Skip to main content
తేది 02.05.2025 శుక్రవారం రవీంద్ర భారతిలో జరిగిన డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి ముసాఫిర్ పుస్తకావిష్కరణ సభలో... నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని పోలయ్య కవి కాశ్మీర్ లో 22 .04.2025 జరిగిన ఉగ్ర దాడిని నిరశిస్తూ ఉగ్రవాదంపై ఉక్కు పాదం శీర్షికతో ఒక కాశ్మీర్ కన్నీటి కవితను చదివి నందుకు జరిగిన సన్మాన వార్త వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన దృశ్య మా లిక
Comments
Post a Comment